ఎల్ఓసి చెక్ అందజేత…

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : బీబీనగర్ మండలంలోని  రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తేల్జూరి ఐలయ్య 2 లక్షల 50 వేల రూపాయలు  ఎల్ ఓ సి చెక్ ను భువనగిరి ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం అందజేశారు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పంజాగుట్ట నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఐలయ్యకు చికిత్స కోసం 2,50,000వేల చెక్ మంజూరు అయింది.
Spread the love