Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసికింద్రాబాద్ కిమ్స్‌లో జూ.ఎన్టీఆర్‌కు సర్జరీ..

సికింద్రాబాద్ కిమ్స్‌లో జూ.ఎన్టీఆర్‌కు సర్జరీ..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు నేడు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. గత కొన్ని రోజులుగా భుజం గాయంతో బాధపడుతున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సర్జరీతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నారు. ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -