ఓటు వేసిన కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

నవతెలంగాణ – కరీంనగర్: కరీంనగర్ ముకరంపుర లోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్  కేంద్రం లో    బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్  మాట్లాడుతూ ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
Spread the love