జెడ్పి సీఈఓను సన్మానించిన మండల అధ్యక్షురాలు రజిని కిషోర్

నవతెలంగాణ- రెంజల్ 
రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు రజిని కిషోర్ జడ్పీ సీ ఈవో ఉషాకు షాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె మొదటిసారిగా తమ మండల కార్యాలయాన్ని సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆమెకు సన్మానం జరపడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్లు ఉన్నారు..
Spread the love