Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంబాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు… పది మంది మృతి

బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు… పది మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు కూలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -