దివ్యాంగులకు స్కూటీలను అందించిన ఎమ్మేల్యే భూపతిరెడ్డి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మహిళా శిశు దివ్యాంగుల వయె వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ అన్ని మండలాల సంబంధించిన వికలాంగులకు స్కూటీలు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  చేతుల మీదుగా వృద్ధులకు అందించారు .  జక్రాన్ పల్లి మండలోని  లక్ష్మాపూర్ అర్గుల్ గ్రామనికి చెందిన ఇద్దరు వికలాంగులకు నడకుడ సుప్రియ, అర్గుల్ రజిని స్కూటీలను అందించారు .ఈ కార్యక్రమంలో   జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొప్పరి వినోద్, అర్గుల్ సర్పంచ్ గోర్త పద్మ, జక్రన్ పల్లి మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, లక్ష్మాపూర్ సర్పంచ్ కైలాష్,  మునిపల్లి సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love