వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావ్


నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: పెద్ద కొడప్ గల్ మండలం లోని విట్టల్ వాడీ తండా, జగన్నాథ్ పల్లి తండాలలో సోమవారం జరిగిన వివాహా వేడుకలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావ్ హాజరయి అక్షింతలు చల్లి వధూవరులను ఆశీర్వదించారు.విట్టల్ వాడీ తండాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పవార్ మోహన్ కుమారుడి వివాహానికి అలాగే జగన్నాథ్ పల్లి తండాలో బామన్ మోతీలాల్ కూతురు వివాహానికి ఎమ్మె ల్ల్యే హాజరయ్యారు.ఎమ్మే ల్ల్యే ను వారు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు నాగిరెడ్డి పటేల్,శ్యామప్పపటేల్,మల్లప్పపటేల్,బన్షిలాల్,వినోద్, జాగోర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love