పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీపీ

నవతెలంగాణ – పెద్దవూర
పట్టభద్రుల ఎంఎల్ సీ ఎన్నికల సందర్భంగా పెద్దవూర మండల కేంద్రంలోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో సోమవారం ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి  మరియు బీఆర్ఎస్ యూత్  నాయకులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. వారితో పాటు మండల అధ్యక్షులు జాటావత్ రవి నాయక్,యూత్ అధ్యక్షులు మెండే సైదులు,జిల్లా బీఆర్ఎస్ నాయకులు రమావత్ శ్రీకర్,శ్రవణ్ మార్,శశిధర్ రెడ్డి, ఇతర నాయకులు వున్నారు.
Spread the love