మండలంలో జాతీయ సమైక్య దినోత్సవం

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలో జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఆదివారం తీవర్మ జెండాను ఎగరవేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధాకర్, జెండా ఆవిష్కరించారు.
Spread the love