కార్యకర్త కుటుంబానికి పన్యాల ఆర్థిక సహాయం 

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్- భూంపల్లి మండలం  పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కర్రోళ్ల కాళిదాసు తండ్రి చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love