భారీ మెజార్టీలో పవన్ కళ్యాణ్..

నవతెలంగాణ – అమరావతి: పిఠాపురంలో జనసేన అధినేత భారీ మెజార్టీలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న జనసేనాని.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 5వ రౌండ్ ముగిసే సరికి 40+వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పవన్ మెజార్టీ 50 వేలకు పైగా ఉంటుందని జనసైనికులు అంచనా వేస్తున్నారు.

Spread the love