నవతెలంగాణ- హుస్నాబాద్: హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుదవారం హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.