Saturday, May 9, 2026
E-PAPER
Homeజాతీయంప్రయివేటు బస్సు బోల్తా..పలువురికి గాయాలు

ప్రయివేటు బస్సు బోల్తా..పలువురికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో శనివారం తెల్లవారుజామున 565వ జాతీయ రహదారిపై ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -