బస్సు బీభత్సం.. కండక్టర్‌, మహిళ మృతి

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కండక్టర్,  ఓ ప్రయాణికుడు మృతిచెందాడు.…

తిరుమల కొండమీద బస్సును మాయం చేసిన దొంగలు

– నాయుడుపేట వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు… నవతెలంగాణ- తిరుమల: తిరుమల లో కొండ మీద తిరిగే భక్తుల సౌకర్యార్థం ఉచితంగా…

బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

నవతెలంగాణ – నార్కెట్‌పల్లి: ఈ రోజు ఉదయం ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి…

 ఆర్టీసీ బిల్లుపై నీలినీడలు..!

నవతెలంగాణ హైదరాబాద్: ఆర్టీసీ బిల్లుపై న్యాయసలహా కోరుతూ గవర్నర్ తమిళసై న్యాయశాఖకు పంపారు. దానితో పాటు ఇతర బిల్లులను కూడా న్యాయశాఖ…

బస్సులో మొదటి ప్రయాణికురాలిగా మహిళల్నీ ఎక్కనీయండి..

నవతెలంగాణ – ఒడిశా: ఒడిశాలో బస్సులో మొదట మహిళలు ఎక్కకుండా అడ్డుకున్నారని, ఇది అపశకునంగా భావించి ఆపేశారని, దీనిపై మహిళా కమిషన్‌కు…

న్యూగోతో సుస్థిరదాయక ఇంటర్ -సిటీ ప్రయాణానికి సాధికారత

నవతెలంగాణ ఢిల్లీ: శీతోష్ణస్థితి మార్పులు, పర్యావరణ ఆందోళనల నేపథ్యంలో, మన దైనందిన జీవితంలో సుస్థిరదాయక పద్ధతులను అవలంబించడం చాలా కీలకంగా మారింది.…

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి

నవతెలంగాణ -ఎల్బీనగర్‌ సరూర్‌నగర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ప్రజలకు, విద్యార్థులకు బస్‌ సౌకర్యం ఎలా ఉందని లింగోజీగుడ డివిజన్‌ కార్పొరేటర్‌ దర్పల్లి…

బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో బస్సుల్లో ప్రయాణికుల వినోదం కోసం ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను ప్రవేశపెట్టారు. శనివారం ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ కూకట్‌పల్లి…