మంచినీటి కోసం కాలి బిందెలతో నిరసన..

నవతెలంగాణ – కొనరావుపేట
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని 8వ వార్డులో మంచినీరు రావడంలేదని మహిళలు సోమవారం రోడ్డుపైన ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు ఉన్నప్పటికీ గేటు వాళ్ళ దింపకపోవడంతో రెండు నెలలుగా నీళ్లు రావడంలేదని కాలనీవాసులుi ఆరోపించారు. గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే కాలనీలకు నీళ్లు రావడంలేదని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మా కాలనీకి నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని కాలనీ మహిళలు కోరారు.
Spread the love