చిరుత దాడిలో లేగ దూడ మృతి 

నవతెలంగాణ – కొనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మల్లవేని శ్రీనివాస్  అనే రైతు తన పంట పొలం వద్ద రోజు మాదిరిగానే తన ఆవును దూడను పొలం వద్ద కట్టేశాడు. ఉదయం పాలు తీసేందుకు వెళ్ళగా లేగ దూడ మృతి చెంది ఉంది చిరుత పులి ఆనవాళ్లు అక్కడ ఉండడంతో చిరుత లేగ దూడపై దాడి చేసి చంపిందని బాధిత రైతు తెలిపారు వెంటనే..ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని కోరారు.
Spread the love