గ్రంథాలయ  అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవికి రాజీనామ

నవతెలంగాణ-  చండూరు 
స్థానిక గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్న తేలుకుంట రాజకుమారి చంద్రశేఖర్  తన పదవికి గురువారం రాజీనామా చేసి గ్రంధాలయ పాలకుడు యుగంధర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతోటి తన వంతుగా గ్రంధాల అభివృద్ధికి కృషి చేశానని  తెలిపారు.

Spread the love