- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని పద్మాజీ వాడి గ్రామానికి చెంది న చౌకి నరేష్ యూనియన్ బ్యాంక్ ఉద్యోగిగాఎంపికైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ లావణ్య, సోదరుడు చౌకి రాకేష్ మేనమామలు భోగ నరేందర్ , భోగ నవీన్ ,భోగ యాదగిరి అలాగే సోదరుడు పాప శ్రీకాంత్ ఆదాయ పన్ను అధికారి ప్రోత్సాహంతో ఎంపికైనట్టు తెలిపారు. వారి సహకారంతో ఉద్యోగమునకు ఎంపికైనట్టు తెలిపారు ఆయనకు మిత్రులు బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



