- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై రాష్ట్ర సదస్సు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో డి.రమాదేవి, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, కె.లోకనాథం, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు
- Advertisement -



