నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు…
తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు..
నవతెలంగాణ – అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన జయకేతనం ఎగరేసింది. అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్…
సీఎంగా జూన్ 9న చంద్రబాబు ప్రమాణం..
నవతెలంగాణ – అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు…
రాజమహేంద్రవరంలో టీడీపీ కి రెండో విజయం..
నవతెలంగాణ – అమరావతి: టీడీపీకి రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు ఘన విజయం సాధించారు. 55…
ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం..
నవతెలంగాణ – అమరావతి: ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి…
కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమే..
నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి దూసుకెళ్తోంది. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన,…
విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ..
నవతెలంగాణ – అమరావతి: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన…
ప్రేమించలేదని యువతి దారుణంగా నరికి చంపి, ఆపై..
నవతెలంగాణ – అమరావతి: తనను ప్రేమించలేదని ఓ యువతిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపిన ఘటన ఏలూరులో వెలుగు…
ఏబీ వెంకటేశ్వర రావుకు ఊరట..
నవతెలంగాణ – అమరావతి: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను…
లోయలో పడ్డ ఆటో..ఒకరి మృతి..
నవతెలంగాణ – అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తూ ఆటో లోయలో పడింది.…
సింహాచల ఆలయానికి భక్తుల తాకిడి..
నవతెలంగాణ – విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయం గురువారం భక్తుల తాకిడితో కిటకటలాడింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి…
జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..
నవతెలంగాణ – అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ…