న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ బ్రాండ్ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్తగా ‘అగ్ని 2’ 5జి స్మార్ట్ఫోన్ను విడుదల చేసినట్టు ప్రకటించింది. కర్వ్డ్…
సీసీఐ ఛైర్పర్సన్గా రవ్నిత్ కౌర్
న్యూఢిల్లీ : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నూతన ఛైర్పర్సన్గా రవ్నిత్ కౌర్ నియమితులయ్యారు. ఆమె నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ…
తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల 5జీ యూజర్లు
– ఎయిర్టెల్ వెల్లడి హైదరాబాద్ : ఆంధప్రదేశ్, తెలంగాణలో తమ సంస్థ 20 లక్షల మంది 5జీ వినియోగదారుల మైలురాయిని దాటిందని…
కాగ్నిజెంట్, గూగుల్ క్లౌడ్ భాగస్వామ్య విస్తరణ
న్యూఢిల్లీ : ఎంటర్ప్రైజ్ క్లయింట్లకు ఎఐ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తమ భాగస్వామాన్ని విస్తరించామని కాగ్నిజెంట్, గూగుల్ క్లౌడ్ కంపెనీలు…
నేడు భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
నవతెలంగాణ – హైదరాబాద్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకు కొనుగోళ్ల…
అదాని కంపెనీలకు నెగిటివ్ రేటింగ్
– మూడీస్ వెల్లడి న్యూఢిల్లీ : అదాని కంపెనీలకు అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడిస్ భారీ షాక్ ఇచ్చింది. అదానికి చెందిన…
భారత్లో మొత్తం టిక్టాక్ ఉద్యోగుల తొలగింపు
న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ భారత్లో పని చేస్తున్న తన ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించింది. బైట్డ్యాన్స్కు చెందిన…
యాహులో 20% ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో సర్చెంజన్ యాహు తన ఉద్యోగుల్లోంచి 20 శాతం పైగా మందిని…
ఉత్తరాదికి జీస్వ్కేర్ హౌసింగ్ విస్తరణ
హైదరాబాద్: రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీ జీస్వ్కేర్ హౌసింగ్ ఉత్తర భారతదేశానికి విస్తరించినట్లు ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ హైదరాబాద్, మైసూరులలో…
పాల ధరలను పెంచిన సిద్స్ ఫార్మ్
హైదరాబాద్: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ…
హైదరాబాద్ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో
హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 01 నుంచి ప్రతీ రోజు 150 పైగా డైలీ…
ఎగుమతుల్లో 12 శాతం పతనం
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2022 డిసెంబర్లో భారత ఎగుమతులు 12.2 శాతం పతనమై 34.48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ…