పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

– సీపీఐ(ఎం) పార్టీ జిల్లాకార్యదర్శి వర్గ  సభ్యులు  దాసరి పాండు నవతెలంగాణ –  బొమ్మలరామారం ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి బావుల్లో…

సత్తయ్య సేవలు మరువలేనివి .. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..

నవతెలంగాణ మునుగోడు: కొరటికల్ గ్రామంలో పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడిన బోడిష సత్తయ్య సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి…

ఈ నెల 25,27 తేదీల్లో ఎన్నికల ప్రచారం

 – హాజరు కానున్న రాష్ట్ర,జాతీయ నాయకులు  – విజయవంతానికి జిల్లా నాయకులు పుల్లయ్య పిలుపు… నవతెలంగాణ- అశ్వారావుపేట: ఎన్నికల ప్రచారం గడువు…

ఆ పార్టీలన్నీ ఒక్క తాను ముక్కలే..

– ఓటుతో ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి – సీపీఐ(ఎం)అభ్యర్థులను ఆదరించండి – భద్రాచలం వెంకటాపురం, మధిర బోనకల్‌ సభల్లో పొలిట్‌ బ్యూరో సభ్యులు…

ఎర్రజెండాను అసెంబ్లీకి పంపించండి

నవతెలంగాణ- నకిరేకల్: పేదల హక్కుల కొరకు పోరాటం చేసే ఎర్రజెండాను అసెంబ్లీకి పంపాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు…

డబ్బు, అవకాశవాద, ఫిరాయింపు రాజకీయాలను ఓడించండి

– సీపీఐ(ఎం)కు ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి   – సీపీఐ(ఎం)అభ్యర్థి భూక్యా వీరభద్రంను గెలిపించండి.  – అసెంబ్లీలో మాట్లాడుతాం…బయట పోరాడుతాం  –…

కష్టజీవుల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను ఆదరించండి – సీపీఐ(ఎం) నాయకులు లిక్కి బాలరాజు

నవతెలంగాణ- అశ్వారావుపేట: చేతి వృత్తి దారులు, అసంఘటిత కష్టజీవులు పక్షాన నికరంగా పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్ధులను గెలిపించడం ద్వారా వారి సమస్యలు…

చట్టసభలో.. కమ్యూనిస్టులు గళం విప్పాల్సిన అవసరం ఉంది

నవతెలంగాణ – చండూరు:  ప్రభుత్వాలను ప్రశ్నించడానికి, చట్టసభలలో  ప్రజా సమస్యలపై   నిలదీయడానికి కమ్యూనిస్టుల గళం   విప్పాల్సిన అవసరం  ఉందని సీపీఐ(ఎం) మునుగోడు…

ప్రజల సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిని దోనూరి నర్సిరెడ్డిని గెలిపించండి

–  డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ నవతెలంగాణ-చౌటుప్పల్: మునుగోడు సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి పంతంగి,…

భువనగిరి బరిలో 19 మంది అభ్యర్థులు

నవతెలంగాణ – భువనగిరి:  పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్‌ఎస్‌ కుంభం అనిల్ కుమార్ రెడ్డికాంగ్రెస్, కొండమడుగు నరసింహ సీపీఐ(ఎం), గూడూరు నారాయణరెడ్డి…

వీర తిలకం దిద్ది.. హారతి ఇచ్చి ఘన స్వాగతం 

నవతెలంగాణ-వైరాటౌన్: సీపీఐ(ఎం) వైరా అసెంబ్లీ అభ్యర్థి భూక్యా వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ వైరా మండలం రెబ్బవరం గ్రామంలో తాళ్లూరి ధనలక్ష్మి భూక్యా వీరభద్రంకు…

సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య(81) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బంకురా నియోజకవర్గం…