ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం

– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చెపురి గంగాధర్ 
నవతెలంగాణ – కొనరావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం అని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు చెపురి గంగాధర్ అన్నాడు. బుధవారం మండలంలోని నిమ్మపల్లి లో ఆయన మాట్లాడుతూ…ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు మండల,జిల్లా ఆర్య వైశ్య సంఘం తరుపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృధ్దికి కృషి చేస్తుందన్నారు.
Spread the love