ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస తండ్రి మృతి ఇటీవల మృతి చెందగా బుధవారం జిల్లెల్లగడ్డ గ్రామంలో ఎంపీపీ మానస, సర్పంచ్ స్వరూప లను  మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరామర్శించారు. హనుమకొండ జడ్పీ చైర్ పర్సన్ సుధీర్ బాబు,అక్కన్నపేట ఎంపీపీ లక్ష్మి, భీమదేవరపల్లి ఎంపీపీ అనిత, అక్కన్నపేట జడ్పిటిసి మంగ, భీమదేవరపల్లి జడ్పిటిసి రవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచ్లు ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love