పాఠ్యపుస్తకాలను పాఠశాలకు అందజేసిన ప్రజాప్రతినిధులు..

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో2024  25 కు సంబంధించిన పాఠశాలనోటుబుక్కులు  పాఠ్యపుస్తకాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తున్న జెడ్పిటిసి శంకర్ నాయక్. ఎంపీపీ రాధా బలరాం ఎంపీటీసీ తూర్పు రాజులు ఎంపీటీసీ పత్తి శ్రీను, ఆప్షన్ ముస్తఫా, డైరెక్టర్ మోతిలాల్, స్థానిక పట్టణ అధ్యక్షుడు సంఘం బాబా  చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ తూర్పు రాజులు మాట్లాడుతూ.. గ్రామీణ పేద విద్యార్థుల ను దృష్టిలో ఉంచుకొని సకాలంలో పాఠ్యపుస్తకాలు అందిస్తున్నందుకు ప్రభుత్వని ధన్యవాదాలు తెలిపారు  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ నాయక్. ఎంపీపీ రాధా బలరాం ఎంపీటీసీ తూర్పు రాజులు ఎంపీటీసీ పత్తి శ్రీను. ఆప్షన్ ముస్తఫా. డైరెక్టర్ మోతిలాల్. స్థానిక పట్టణ అధ్యక్షుడు సంగాని బాబా  తదితరులు పాల్గొన్నారు.
Spread the love