కాంగ్రెస్ చేరిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని వివిధ గ్రామాల కు చెందిన బీఆర్ఎస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో తిప్పారు తండా మాజీ సర్పంచ్ బిషన్  నాయక్, దుర్గం మాజీ ఎంపీటీసీ సభ్యుడు శంకర్, తిప్పారం గ్రామానికి చెందిన చందర్ రావు మరో 20 మంది  కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Spread the love