మే 2 వరకు లేటు ఫీజు లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చు

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే ఇంటర్ విద్యార్థిని విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల రిజల్ట్ విడుదల చేయగా ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి లేటు ఫీజు లేకుండా వచ్చే నెల మే రెండవ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ అయ్యా గ్రీవ్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులు మళ్లీ పరీక్షల కోసం మే రెండవ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండా ఫీజులు కట్టుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.
Spread the love