ఇసుకు ట్రాక్టర్లు పట్టివేత

నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సమాచారం మేరకు శుక్రవారం ఎస్.హెచ్.ఒ ఎస్సై శ్రీకాంత్ స్వాధీనం చేసుకుని తాసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న 13 ఇసుక ట్రాక్టర్లను డిప్యూటి తహశీల్దార్ సుచిత్ర సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు ఇసుక వ్యాపారులను హెచ్చరించారు.
Spread the love