నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే, కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. దీంతో కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
పలు చోట్ల ప్రారంభం కాని ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు
- కోదాడలో వరుసగా మొరాయిస్తున్న ఈవీఎంలు
- పలుచోట్ల ఇంకా ప్రారంభంకాని ఓటింగ్
- చిలుకూరు, మునగాలలో ఓటర్ల ఇక్కట్లు
- సనత్నగర్లో నేతాజీనగర్లో ఈవీఎంల మొరాయింపు
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో, రామగుండంలో ఈవీఎంల మొరాయింపు
- శంషాబాద్ మండలం తుఫ్రాన్లో ఈవీఎంల మొరాయింపు