బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారానికి శ్రీకారం

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం లోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గడపగడపకు ప్రజారానికి శ్రీకారం చుట్టారు. మండలంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరిస్తూ, ప్రచారం చేశారు. మండల కేంద్రమైన రెంజల్ తో పాటు, దూపల్లి, కళ్యాపూర్, దండిగుట్ట, కూనేపల్లి, బాగేపల్లి, మౌలాలి తాండ, తాడు బిలోలి, బోర్గాం, సాటాపూర్, నీలా, పేపర్ మిల్, అంబేద్కర్ నగర్, వీరన్న గుట్ట తండా, వీరన్న గుట్ట, కందకుర్తి, కిసాన్ తాండ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వికార్ పాషా, మీర్జా కలీమ్ బేగ్, నీల సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్. సాటాపూర్ ఎంపీటీసి ఎస్.కె అహ్మద్, సునీత బాబు నాయక్, వెల్మల సునీత నరసయ్య, వాణి సాయి రెడ్డి, ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, హాజీ ఖాన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, తిరుపతి రాము, అనిల్, సాయ గౌడ్, బైండ్ల రాజు, జాదవ్ గణేష్ నాయక్, ఉప సర్పంచ్ వీరేందర్, కాశం నిరంజన్ సాయిలు, ముళ్ళపూడి శ్రీదేవి కృష్ణారావు, రొడ్డ విజయా లింగం, పాముల సాయిలు, మధుర బాయ్, శనిగరం సాయి రెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, గౌరవజీ లలితా రాఘవేందర్, కే . సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love