లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ స్కోర్‌ ఎంతటే ?

నవతెలంగాణ- హైదరాబాద్: మూడో రోజు ఆట లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(60), అక్షర్‌ పటేల్‌(2) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 273 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Spread the love