సిఎ ఫౌండేషన్‌లో అకాడమీ విద్యార్థుల అర్హత

హైదరాబాద్‌ : అన్‌లైన్‌ ఎడ్‌టెక్‌ పోర్టల్‌ అకాడమీకి చెందిన 1250 మందికి పైగా విద్యార్థులు సిఎ ఫౌండేషన్‌-2022 పరీక్షలో అర్హత సాధించారని ఆ సంస్థ తెలిపింది. 128 పైగా తమ విద్యార్థులు 300 మార్కులు సాధించారని పేర్కొంది. ముగ్గురు 350 పైగా స్కోర్‌ చేశారని పేర్కొంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు గణితం, అకౌంట్స్‌, ఎకనామిక్స్‌, న్యాయశాస్త్రములో అసాధారణమైన మార్కులు సాధించారని తెలిపింది.

Spread the love