వీణవంకలో 23 మంది బైండోవర్

నవతెలంగాణ-వీణవంక
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా వివిధ కేసుల్లో ఉన్న నిందితులను 23 మందిని శుక్రవారం తహసీల్దార్ తిరుమల్ రావు ఎదుట బైండోవర్ చేసినట్లు వీణవంక ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.

Spread the love