Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శ..

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని లాలు తండాకు చెందిన నేనావత్ చౌలి అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుటుంబాన్ని ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఉప్పల ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధగోని రమేష్ గౌడ్ , కొప్పు కృష్ణయ్య,  కేషమోని గణేష్ గౌడ్, ఆంబోతు వెంకటేష్ , రత్లవత్ దాముల నాయక్ ,బాలు, లాలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -