- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ప్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించింది. ఉత్తమ పేరు సూచించిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించింది. ఈ నెల 28లోపు పేరు సూచించాలని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. https://www.instagram.com/tghd.official ద్వారా పోటీలో పాల్గొనవచ్చన్నారు.
- Advertisement -



