Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయికి ఎంపికైన కేజీబీవీ విద్యార్థినులు 

రాష్ట్రస్థాయికి ఎంపికైన కేజీబీవీ విద్యార్థినులు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ : ఈనెల 23, 24, 25 తేదీలలో బోధన్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు శ్రీనిధి, చందన లు  రాష్ట్రస్థాయికి ఎంపిక అయినట్టు ప్రత్యేక అధికారిని గంగామని గురువారం తెలిపారు. సస్టనేబుల్ అగ్రికల్చరల్  ఎ ఫ్రెండ్లీ ఆర్గానిక్ మ్యానర్ కిడ్స్ ఫర్ క్రాఫ్ట్స్ అనే ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా జిల్లా విద్యాధికారి అశోక్ ,గైడ్ టీచర్ హనుమాన్లు స్రవంతి, విద్యార్థినులను అభినందించినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -