- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ వార్డు సభ్యులు నిజాంబాద్ ఎమ్మెల్యే కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ నాగుల శ్రీనివాస్ ను వార్డు సభ్యులను శాలువాలతో సన్మానిస్తూ అభినందించారు. కార్యక్రమంలో చింతలూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



