- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు వధువు వరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. విహా హాజరైన ఎమ్మెల్యేకు పెండ్లి వేడుకల్లో ఘనంగా సన్మానాలు చేశారు .ఎమ్మెల్యే వెంటా ఎమ్మెల్యేకు అతి సన్నిహితుడైన సాయి పటేల్ అలాగే మద్నూర్ మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -