Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటి సమస్య పరిష్కారం కోసం కృషి 

నీటి సమస్య పరిష్కారం కోసం కృషి 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని కిసాన్ నగర్ లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు శుక్రవారం సర్పంచ్ రామరాజు గౌడ్ తెలిపారు. గ్రామంలోని 3,4,10 వ వార్డుల్లో ఆయన స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఉప సర్పంచ్ స్వామి నాథ్, వార్డు మెంబర్ నవీన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -