Sunday, December 28, 2025
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్ మండల అధ్యక్షుడి కి మాజీ ఎమ్మెల్యే మెచ్చా పరామర్శ

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడి కి మాజీ ఎమ్మెల్యే మెచ్చా పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జూరు వెంకన్న బాబు ను మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. వెంకన్న బాబు ఇటీవల హృద్రోగ చికిత్స పొంది మండలంలోని తిరుములకుంట లో తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మెచ్చా నాగేశ్వరరావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు.ఆయన వెంట మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, చందా లక్ష్మి నర్సయ్య,మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజ శేఖర్,స్థానిక నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -