Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో 20మంది ఐపీఎస్ బదిలీ..

తెలంగాణలో 20మంది ఐపీఎస్ బదిలీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -