Monday, May 11, 2026
E-PAPER
Homeక్రైమ్గొంతు కోసి ఎపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

గొంతు కోసి ఎపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ గాంధీనగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాలున్నాయా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -