Sunday, May 25, 2025
Homeఆటలుటీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌

టీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌

- Advertisement -

నవతెలంగాణ – ముంబయి: టీమ్‌ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపికయ్యాడు. వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ వ్యవహరించనున్నాడు. అలాగే, జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కి బీసీసీఐ జట్టును ప్రకటించింది.
జట్టు
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌). రిషభ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌, నితీశ్ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -