- Advertisement -
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీకి మరమ్మత్తులు
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని వన్నెల్ బి గ్రామంలో గల 12 వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ తో నీళ్లు డ్రైనేజీలో పారుతున్నాయని అధికారులు చర్యలు చేపట్టాలని “డ్రైనేజీలో మిషన్ భగీరథ నీళ్ళు” అనే వార్త నవతెలంగాణలో శుక్రవారం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి, సమస్యను పరిష్కరించిన నవతెలంగాణ కు కాలనీవాసులు అభినందించారు.
- Advertisement -



