Tuesday, June 17, 2025
E-PAPER
Homeబీజినెస్ఒప్పో ఎ5ఎక్స్‌ 5జీ విడుదల

ఒప్పో ఎ5ఎక్స్‌ 5జీ విడుదల

- Advertisement -

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో కొత్తగా ఎ5ఎక్స్‌ 5జీ మోడల్‌ను విడుదల చేసింది. తన ఎ సిరీస్‌ పోర్టుపోలియోలో ఈ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించినట్టు పేర్కొంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, 4జి ర్యామ్‌, 128 జిబి స్టోరేజీతో దీన్ని డిజైన్‌ చేసింది. మైక్రోఎస్‌డిని 1 టిబికి విస్తరించుకునే అవకాశం ఉంది. 32 ఎంపి రేర్‌ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో అందిస్తోంది. దీని ధరను రూ.13,999గా నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -