Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇందిరమ్మండ్ల నిర్మాణాలకు భూమి పూజ 

పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇందిరమ్మండ్ల నిర్మాణాలకు భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి  పంచాయతీ కార్యదర్శి సవాయి సింగ్‌తో కలిసి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రజా ప్రభుత్వం దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్ పటేల్, శరద్ పటేల్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ చంద్రకాంత్, వార్డు సభ్యులు శివ, సురేష్, రమాకాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -