- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్లైన్ గేమింగ్ వ్యసనం వల్ల ఘజియాబాద్లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్, ‘బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథమ్స్ కాదు’ అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -



