- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘అప్రిలియా ఇండియా’ తన రేసింగ్ వారసత్వాన్ని కస్టమర్లకు చేరువ చేస్తూ నగరంలో ‘ఆర్ఎస్457 ట్రాక్ డే’ను నిర్వహించింది. షామిర్పేట్లోని లియోనియా రిసార్ట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ఛాంపియన్ శ్రీ హర్ష నేతృత్వంలో రైడర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శ్రే ఆటో మోటివ్స్ ప్రతినిధి సుశీల్ దుగార్ ప్రారంభించిన ఈ ఈవెంట్లో రైడర్లకు ట్రాక్ బేసిక్స్, కార్నరింగ్ టెక్నిక్స్, భద్రతా నియమాలపై ప్రొఫెషనల్ శిక్షణ అందించారు.
- Advertisement -



