Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు 

లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు 

- Advertisement -

 – మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు 
నవతెలంగాణ -మిరుదొడ్డి 
 లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం గ్రామ చౌరస్తాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగుపల్లి గ్రామానికి చెందిన కిచ్చని గంగయ్య రోడ్డు దాటుతుండగా  అతి వేగంగా వచ్చిన  GJ 36 V 4797 నంబర్ గల లారీ ఢీకోట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సహాయంతో సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -