- Advertisement -
నవతెలంగాణ -పరకాల
పరకాలలో సదాశివ ఫెర్టిలైజర్స్ ప్రోప్రైటర్ మనోహర్ అనారోగ్యంతో పరకాల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ అండ్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పరకాల మండల ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గందే వెంకన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -